Tag: telangana news

రూ. 2 ఖర్చుతో కలుపు తీస్తున్న రోబో | Robotic Technologies In Agriculture | Matti Manishi | 10TV

రూ. 2 ఖర్చుతో కలుపు తీస్తున్న రోబో | Robotic Technologies In Agriculture | Matti Manishi | 10TV #robotictechnologies #agriculture #mattimanishi #10tv సర్వం కోల్పోయిన మోరంచపల్లి గ్రామస్తులు https://youtu.be/0AbtVJFx-m8 గంట గంటకూ పెరుగుతున్న గోదావరి ఉధృతి…

కోనసీమ రైతుల పంట విరామం | Konaseema Farmers Declares Crop Holiday

#EtvAndhraPradesh పంట కోయడమే ఆలస్యం… సాయంత్రానికి కూలీలు, కోత యంత్రాలకు సొమ్ములు చెల్లించాలి. ధాన్యం కోయగానే అప్పులిచ్చివాళ్లు కూడా ఇంటిముందు వాలిపోతారు. వీరందరికీ అన్నదాత అప్పోసప్పో చేసి సర్దుబాటు చేయాల్సిందే. కానీ ధాన్యం మిల్లుకు పంపిన రైతుకు మాత్రం రెండు, మూడు…

Govaada Farmers Announced by Crop Holiday || రైతుల ఆవేదనపై ఈటీవీ పరిశీలనాత్మక కథనం.

పచ్చని పైర్లతో పల్లె జీవనానికి అద్దం పట్టేలా ఉన్న గ్రామమది. కానీ ఈసారి పంట వేయరాదని అక్కడి రైతులు నిర్ణయించారు. సాగు చేయడం కంటే పొలాలను ఖాళీగా ఉంచడమే మేలనే అభిప్రాయానికి వచ్చారు. కృష్ణా డెల్టాకు ఆయువుపట్టు లాంటి బాపట్ల జిల్లా…

Air India Resumes Flights to US After Brief Disruption Over 5G Issue

5-G సేవల ప్రారంభం కారణంగా అమెరికాకు నిలిపివేసిన విమానాల రాకపోకలను పాక్షికంగా ప్రారంభించినట్లు…ఎయిరిండియా ప్రకటించింది. విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి క్లియరెన్స్ రావటంతో…భారత్-అమెరికా మధ్య ఇవాళ ఆరు విమానాలను ప్రారంభించినట్లు పేర్కొంది. రేపట్నుంచి అన్ని విమానాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని…ఎయిరిండియా…

5G Row | Air India Resumes 6 India US Flights on B777 Aircraft | After Boeing's Clearance

5G- సేవల ప్రారంభం కారణంగా అమెరికాకు నిలిపివేసిన విమానాల రాకపోకలను పాక్షికంగా ప్రారంభించినట్లు…ఎయిరిండియా ప్రకటించింది. విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి క్లియరెన్స్ రావటంతో…భారత్-అమెరికా మధ్య ఇవాళ ఆరు విమానాలను ప్రారంభించినట్లు పేర్కొంది. రేపట్నుంచి అన్ని విమానాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని…ఎయిరిండియా…

Receive the latest news

For Interesting News & Offers Join Now !!!

Get notified about new articles